తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

సఫారీ గడ్డపై భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం!

దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మకమైన టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో యువ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు.

Leave a Comment