హయత్నగర్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. హైవేపైకి వచ్చిన జనం!
January 22, 2026
హయత్నగర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి (NH65) పై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం, పాదచారులు రోడ్డు దాటలేక ప్రాణాలు కోల్పోతుండటంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కాలనీ వాసులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) సౌకర్యం కూడా లేకపోవడంతో జనం మండిపడ్డారు. బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్
గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!
January 22, 2026
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.
భారత్తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట
January 22, 2026
భారత్తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం