గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!
January 22, 2026
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు ఇంజిన్, 5 బోగీలు పట్టాలు తప్పాయి.
భారత్తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట
January 22, 2026
భారత్తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా ఉండాలంటే పొరుగు దేశమైన భారత్తో సత్సంబంధాలు ఎంతో అవసరమని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యం మరియు ఆర్థిక
ఊపిరాడక జనం చస్తుంటే పన్నులా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం!
January 22, 2026
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటం, జనం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణవాయువు కోసం జనం ఎయిర్ ప్యూరిఫైర్లను కొనుగోలు చేస్తుంటే.. వాటిపై కూడా జీఎస్టీ (GST) వసూలు చేయడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. కాలుష్యంతో జనం నరకం చూస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ వేస్తారా?” అంటూ మండిపడింది. అత్యవసరమైన వస్తువుల జాబితాలోకి వచ్చే వీటిపై పన్ను ఎందుకు తొలగించలేదో చెప్పాలని
గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!
January 22, 2026
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.
భారత్తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట
January 22, 2026
భారత్తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం